ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి భారీ షాక్
తాండూర్ : గురువారం రోజున మంతటి గ్రామంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం నుండి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలోకి భారీ పెద్ద సంఖ్య లో చేరికలు బీఆర్ఎస్ మండలం పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్ ఆధ్వర్యంలో మంతటి గ్రామానికి చెందిన జి.నరసింహారెడ్డి,శ్రీనివాస్ రెడ్డీ,శేఖర్,మహేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి,బలప్ప గోవర్ధన్ రెడ్డి,బసి రెడ్డి,శ్రీనివాస్,దత్తు,మహేష్,రాజు,అనంతప్ప ఎమ్మెల్యే వర్గంలో చేరారు.ఈ కార్యక్రమంలో మంతటి బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ దశరథ్,ఉప సర్పంచ్ పరశురాం,ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ,విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ మక్బూల్ పాషా,మాజీ సర్పంచ్ నర్సింలు,కార్యకర్తలు మొగుళప్ప,నర్సింలు,అనంతయ్య, అలాగే ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి (రాజు),పిఎసిఎస్సి డైరెక్టర్ నర్సిరెడ్డి, నవీన్ రెడ్డి,శ్రీనివాస్ మోహన్ సింగ్,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.