సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తాండూర్ : హైదరబాద్ లో ఎమ్మెల్సీ గారి నివాసంలో బషీరాబాద్ మండలం చెందిన అనిత బై వారి కుటుంబ సభ్యులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదు గా రూ.1,00,000/- LOC మరియు బోంరెస్ పెట్ మండలం మెట్ల కుంట గ్రామానికి చెందిన అరుణకి రూ.60,000/- చెక్యూను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణ సర్కారు భరోసా ఇచ్చిందని అన్నారు.సాయంత్రం తాండూర్ టౌన్ నేషనల్ గార్డెన్లో కీర్తిశేషులు భగవాన్ రఫీక్ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,బి.రఘు,అశోక్ ముదిరాజ్,సమి,సుల్తాన్,నిసార్ ఖాన్, ఎండి.మోసిన ఖాన్,వసీం,గొట్టిగ కుర్ధు సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.