పైలట్ సార్... హైలెట్...తాండూర్ అభివృధి మీతోనే సాధ్యం
- తాండూరు జూనియర్ కాలేజీకి రూ.2కోట్లు మంజూరు
- సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం
- విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారితోనే తాండూరు అభివృద్ధి
తాండూర్ : తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి కృషితోనే తాండూరు అభివృద్ధి అని తెలిపారు.వికారాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మైన్ రాజు గౌడ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి చొరవతో ఇటీవల తాండూరు పట్టణంలోని జూనియర్ కాలేజీకి రూ.2 కోట్లు మంజూరైన చేశారు అని తెలిపారు.ఈ సంధర్బంగా శనివారం రోజు కాలేజీ ఆవరణలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్,ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి గార్ల చిత్రపటాలకు పాలాభిషేం చేసి హర్షం వ్యక్తం చేశారు.అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా తమ కాలేజీ అభివృధికి రూ.2 కోట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ అడ్వకేట్ గోపాల్,బీఆర్ఎస్ తాండూరు విద్యార్థి విభాగం డివిజన్ ఇన్చార్జ్ జిలానీ, తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ టైలర్ రమేష్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.