Type Here to Get Search Results !

Sports Ad

ఆడబిడ్డల కన్నీరు కరిస్తే నిప్పులే A girl's tears are like fire

 

ఆడబిడ్డల కన్నీరు కరిస్తే నిప్పులే

హైదరబాద్ : నిన్న జరిగిన తెలంగాణ జాగృతి విశ్వత స్థాయి సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.హైదరబాద్ లో మహమ్మదీ మాన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో విసృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇక సమయం ఏడాదిన్నరే రండి ఐక్యంగా కదులుదాం తెలంగాణ ఆడబిడ్డల కన్నీరు కాలిస్తే నిప్పులే.ఐ డోంట్ కేర్ దర్యాప్తు సంస్థలు దాడులకు భయపడను బిజెపి వైఫల్యాలను ఎత్తిచూపితే టార్గెట్ ప్రజాస్వామ్యం రక్షణకు దేశభక్తి ఉద్యమం.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యశరణ ఎమ్మెల్సీ కవిత ఇక భారత జాగృతి ఎన్నికలు జాగృతి సత్తా చూపాలి.మేధావులు మాట్లాడడం బంద్ చేసిండు.దేశంలో బిజెపి అరాచకం చేస్తుంది దేశాన్ని ప్రభుత్వం చేయాల్సి ఉంది.రెస్ట్ తీసుకునేది లేదు రిలాక్స్ అయ్యేది లేదు అని తెలిపారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న జాగృతి వైస్ ప్రెసిడెంట్ మేడే రాజీవ్ సాగర్,జనరల్ సెక్రటరీ నవీన చరి,రుద్ర,దేశపతి శ్రీనివాస్,తాండూర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ,జిల్లా అధ్యక్షులు కుమారి శ్రీనివాస్,కలే రవి,మహెమ్మొద్ రఫిక్,శేకర్,తదితరులు పాల్గొన్నారు.



పార్టీ కోసం శ్రమించిన నాయకుడికి తగిన గుర్తింపు

పెద్దముల్ : పెద్దముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డి.గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచులు.ఘాజీపూర్ గ్రమంలో మండల సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులుా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఇట్టి సమావేశంలో సర్పంచులు అందరూ ఏకమై ఏకగ్రీవంగా అడిగి చెర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి గారిని నూతన మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది.జనార్దన్ రెడ్డి గారికి అపార రాజకీయ అనుభవం ఉన్నందున అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి వెన్నంటూ ఉండడంతో గౌరవ సభ్యులందరూ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవ విట్టల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్లతో ప్రజా నాయకులతో కలిసి జనార్దన్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి,సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి.

గౌరవ పార్టీ అధ్యక్షులు కోయిర్ శ్రీనివాస్,మండల ఎంపీపీ అనురాధ రమేష్,నాయకులు నారాయణ రెడ్డి,గోపాల్ రెడ్డి,జితేందర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు  బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.మండల సర్పంచ్ ల సంగం అధ్యక్షులు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇట్టి సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాబోయే రోజుల్లో మీ నాయకత్వాన్ని బలపరిచే దిశగా సాగుతామన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies