తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి ఘాన స్వాగతం జిల్లా గ్రంథాలయ చైర్మన్
కోడంగల్ : గురువారం రోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ కర్ణాటక రాష్ట్ర గుల్బర్గా రాష్ట్రానికి జరిగే కార్యక్రమానికి వెళ్తుండగా మార్గ మధ్యలో కొడంగల్ పట్టణంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ కలిసి మంత్రి గారితో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు హరి హర గౌడ్,మధు సుధన్ గౌడ్ పాల్గొన్నారు.