రావులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవము
కోడంగల్ : వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవము జరుపనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు గురునాథ్ రెడ్డి,కోడంగల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రమేష్ బాబు హాజరు కానున్నారు.ప్రతి ఒక్కరు మరియు గ్రామ యువకులు పెద్దలు చిన్నలు వచ్చి విజయవంతం చేయగలరు.