స్వాగతం పలికిన ఇల్లందు కాంగ్రెస్ నాయకులు
భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గా 2వ సారి నియమింపబడిన గౌరవనీయులు భద్రాచలం శాసనసభ్యులు శ్రీ.పోదెం వీరయ్య గారిని భద్రాచలంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి వారితోపాటు మాజీ కౌన్సిలర్ కృష్ణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి.ఎన్ గోపాల్,జగన్నాథం,మాజీ కౌన్సిలర్ చందా చంద్రశేఖర్,బానాల శ్రీనివాసరావు, తిరుమల్,జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి కమల,మహిళ నాయకురాలు జ్యోతి,వెంకట లక్ష్మీ,రవి,అరవింద్ స్వామి,పాషా,మధు,సాయి,సురేష్,నరేష్ తదితరులు వారికి స్వాగతం పలికారు.
కొల్లాపూర్ ప్రగతి కోసం పాద యాత్ర
- కొల్లాపూర్ ప్రగతి కోసం ఎల్లేని పాదయాత్ర
- ఈరోజు గోపాల్ దీన్నే రిజ్వాయర్ నుండి ప్రారంభించారు
- నిర్లక్ష్య పాలనకు నిదర్శనం MRO కార్యాలయం అద్దె ఇల్లు
వనపర్తి : కొల్లాపూర్ ప్రగతి కోసం ఎల్లేని పాదయాత్ర గోపాల్ దీన్నే రిజ్వాయర్ నుంచి ప్రారంభమై గోపాల్ దీన్నే వీపనగండ్ల మండల కేంద్రానికి చేరుకున్నది.గ్రామనికి విచ్చేసిన యాత్ర రథ సారథి సోమశిల సిద్దేశ్వర వంతెన,నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి గౌ.శ్రీ ఎల్లేని సుధాకర్ రావు సంఘీభావంగా వనపర్తి జిల్లా అధ్యక్షులు డా.ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి.అనంతరం గ్రామాలలో చేరుకొని గ్రామ సమస్యలపై అవగహన సభలో ప్రజలతో చర్చించారు.ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి మేమున్నామనే భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్న ప్రగతి కోసం పాదయాత్ర.గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు.కొల్లాపూర్ ప్రాంతాన్ని సమగ్ర ప్రణాళికతో సంపూర్ణ అభివృద్ధి చేయడం కోసం చేపట్టిన యాత్ర మూడు రోజుల్లోనే ఎల్లేని సుధాకరన్న గారి జన గుండెల్లో నిలిచిన ఎల్లేని.ఈ యాత్రలో రాష్ట్ర, జిల్లా, మండల,గ్రామ బీజేపీ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.