మంత్రి కేటీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది సీఎం కెసిఆర్ వియంకుడు మంత్రి మామ పాకాల హరినాధరావు గుండెపోటుతో కనుమూశారు.మంగళవారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ హరినాధరావు బుధవారం రాత్రి 8:30 గంటలకు మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఆయన భార్య శైలిమ ఆస్పత్రికి వెళ్లరు.