ఈ రోజు పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ
తాండూర్ : సోమవారం రోజున ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది.సుమారు 6 గంటలు విచారించారు.నా వ్యాపార లావాదేవీలు,కుటుంబీకుల వివరాలు నా బయో డేటా గురించే అడిగారు.ఈడి అడిగిన అన్ని వివరాలు ఇచ్చాను.ఏ కేస్ గురించి నన్ను పిలిచారు అని అడిగినా ఈడి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.నేను బాధ్యత గల పౌరుడిగా విచారణకు హజరు అయ్యాను.దీని పై రేపు లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను.నా ఆధార్ కార్డ్,పాస్ పోర్ట్,ఐడెంటిటీ కార్డులు అన్ని సమర్పించను అని పైలట్ తెలిపారు.మళ్ళి రేపు ఉదయం మరో సారి విచారణకు రమ్మన్నాట్లు తెలియజేశారు.