Type Here to Get Search Results !

Sports Ad

ఇసుకను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం MLA Vanama

 

ఇసుకను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం

- లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ మరియు సాటివారిగూడెంలో ఇసుక రాంపులు ప్రారంభం 
- ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు

లక్ష్మీదేవి : లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ మరియు సాటవారిగూడెంలో  ప్రభుత్వ ఇసుకరాంపులను ప్రారంభించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసుకను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎంపిపి శ్రీమతి బుక్య సోనా,సర్పంచులు బాదావత్ అనూష పూణెం సంధ్య లక్ష్మీదేవి పల్లి మండల కో ఆప్షన్ సభ్యులు జక్కల సుందర్ రావు మండలాధ్యక్షులు కోట్టి వెంకటేశ్వర్లు,ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్,సర్పంచులు,తాటి పద్మ,భూక్య పద్మ,మండల రైతు సమన్వయ సభ్యులు కృష్ణ అర్జునరావు,బిఆర్ఎస్ నాయకులు బర్ల రత్నాకర్,వార్డ్ మెంబర్లు పుట్టి రవితేజ.కాల్వా క్రాంతి. రామారావు,పూనం శీను,ఐక్య సత్యనారాయణ రేపల్లె రాము మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies