నిమ్స్ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
- పలువూరిని పరామర్శించిన ఎమ్మెల్సీ
- వైద్యులతో కలసి తగిన వైద్యం అందించాలి
హైదరాబాద్ : ఈ రోజు హైదరబాద్ లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో బాబు నాయక్ తండా గ్రామానికి చెందిన కిషన్ నాయక్ కు నవల్గా వద్ద యాక్సిడెంట్ జరిగినందున ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు.ఈ విషయం తెలుసుకొని పరామర్శించారు.అనంతరం బషీరాబాద్ మండల పరిధిలోని టాకీ తండా గ్రామానికి చెందిన అనిత బై కి పెరల్సిస్ వచ్చి నందున ఆమెను పరామర్శించి వైద్యులతో కలసి మాట్లాడి తగిన వైద్యం అందించాలని కోరరు.పరిగిలో డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్కొన్నారు.ఈ సంధర్బంగా బషీరాబాద్ మండలం పిఎసిఎస్ వైస్ చైర్మెన్ అజయ్ ప్రసాద్,బాబు నాయక్ తండా సర్పంచ్ సూర్య నాయక్,కూపన్ కోట్ సర్పంచ్ చందర్ నాయక్,బషీరాబాద్ వార్డ్ మెంబర్ ధను నాయక్,స్థానిక శాసనసభ్యులు మహేష్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.