Type Here to Get Search Results !

Sports Ad

పలు శుభకార్యక్రమంలో పాల్కొన్న ఎమ్యెల్సీ తనయుడు పట్నం రీనిష్ రెడ్డి MLC's son Patnam Reenish Reddy

 

పలు శుభకార్యక్రమంలో పాల్కొన్న ఎమ్యెల్సీ తనయుడు పట్నం రీనిష్ రెడ్డి

- తాండూర్ టౌన్ లో పలు శుభకార్యాల్లో 
- నూతన వధూవరులను ఆశీర్వదించారు
- పట్నం రీనిష్ రెడ్డి

తాండూర్ : తాండూర్ టౌన్ లో బుధవారం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి తనయుడు పట్నం రీనిష్ రెడ్డి గారికి యువ నాయకులు స్వాగతం పలికిరు.అలాగే తాండూర్ వాసి ఎంపిటి హల్ వద్ద అరుణ్ కుమార్ కాలికి ఫ్రాక్చర్ కావడం వల్ల వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన పట్నం రీనిష్ రెడ్డి.మరియు భవాని ఫంక్షన్ లో,జిపిఆర్ గార్డెన్ లో పలు శుభకార్యాల్లో పాల్కొన్న నూతన వధూవరులను ఆశీర్వదించిన పట్నం రీనీష్ రెడ్డి, తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్,యువ నాయకులు కౌన్సలర్ మణపురం రాము,వెంకన్న గౌడ్, బోయ రవి రాజు,తెరాస రాష్ట్ర యూత్ కార్యదర్శి  బి.రఘు,మాజీ పట్టణ యువ అధ్యక్షుడు తాండ్ర రాకేష్, సాయి ప్రసాద్,గణేష్ నినల్కర్,సిద్దు అయ్యా,జగదీష్ మోచ్చి,కిరణ్ దోర,ఇర్ఫాన్,హర్షద్,మోసిన్,హరీష్ గౌడ్,వాజీద్,సాయబన్న,నర్సింహ రెడ్డి,తదితరులు యువ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి

దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించిన జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి గారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు.టాయిలెట్స్,పరిసరాలను శుభ్రంగా పెట్టాలని ఆదేశించారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని విజిట్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్,జడ్పిటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్,స్థానిక నాయకులు,అధికారులు ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies