అధికారుల నిర్లక్ష్యంతో...ప్రజలు భయపడుతున్నారు
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో పెద్దాపూర్ ఫిల్టర్ నుండి సింగూర్ ప్రాజెక్ట్ వరకు ఈ యొక్క మట్టి కంకర రోడ్డు ఉన్నందువలన ఆ పక్కన ఈ పక్కన పైప్ లైన్ ఉన్నది సింగూర్ ప్రాజెక్టు నుండి పెద్దాపూర్ ఫిల్టర్ వరకు ఆ యొక్క పైపూల పైన వేప చెట్లు తుమ్మ చెట్లు రకరకాల చెట్లు పెరగడంతో ఎడ్లబండ్లు పోగా ట్రాక్టర్లు వెళ్ళక మనుషులకు చేనులోకి వెళ్లాలంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఇలా ఇంతకు ముందు ఈ విధంగా ప్రాజెక్టు వారికి చెబితే వారు నిన్న ఒక జెసిపిని పెట్టి పైన పైన లెవెల్ చేయించారు.మొలిచిన చెట్లు అదేవిధంగా ఉన్నవి ఆ చెట్ల పక్కన అడవి పందులు కుక్కలు నక్కలు దొంగలు కూడా దాక్కొని ఉంటున్నారు.వీటిని చూసి వారిని చూసి రైతులు చేనులోకి వెళ్లాలంటే భయపడుతూ గురవుతూ తోడు లేక వెళ్లలేకపోతున్నారు.కనుక సింగూర్ ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధతో పెద్దపెద్ద చెట్లు పైపుల పైనే ఉన్నాయి.కాబట్టి ఆ యొక్క చెట్లను జెసిపితో తీసి పారవేసినట్టయితే అందరికీ ప్రతి ఊరి ప్రజలకు సుమారు పెద్దాపురం నుండి పెద్దాపూర్ వెల్టూర్ మాచిరెడ్డిపల్లి తిమ్మన్నగూడెం పొట్టి పల్లి ఆత్మకూర్ బొబ్బిలిగాం మల్లారెడ్డిపేట్ ఈ యొక్క గ్రామాలు బాగుపడతాయని ప్రాజెక్టు వారికి మా యొక్క తీర్పునేంత వరకు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.