మాటల ప్రభుత్వం కాదు...చేతల ప్రభుత్వమని పైలెట్
* ఎమ్మెల్యే గారి చొరవతో మా ఊరికి బస్సు వచ్చింది
* మాటిచ్చారు చేసి చూపించారు
* మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపించిన పైలెట్
* తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు రావడం సంతోషం
* కృతజ్ణతలు తెలిపిన ఆయా గ్రామాల ప్రజలు
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి
తాండూర్ : పల్లె పల్లె పైలెట్ కార్యక్రమంలో భాగంగా సెడం తాలూకు ఎక్మయి గ్రామస్తులు ఆర్టీసీ బస్సు తాండూర్ నుండి సెడం వెళ్లే బస్సు ను మాదికల్ (మధికంటి) మీదగా వెళ్లాలని గౌరవ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారినీ కోరడం జరిగింది వెంటనే డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి తాండూర్ నుండి సెడం వెళ్లే బస్సునీ మాదికల్ గ్రామం నుండి వేళలని చెప్పడం జరిగింది.ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రెండు మూడు రోజులలోనే ఆర్టీసీ బస్సు రావడం జరిగింది.ఇందుకుగాను గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ గోపాల్ రెడ్డి,మాజీ ఎంపిటిసి కాశాప్ప,మోహన్ రెడ్డి,శామప్ప ఆర్టీసీ డిపో మెంబెర్ బి.శేఖర్ మరియు మాదికల్ గ్రామస్తులు ఎమ్మెల్యే గారి ప్రజాబంధు టీమ్ గంగాధర్,శ్యామ్ సుందర్ తదితరులు పాల్కొన్నారు.