ఏక్మాయి గ్రామంలో ఘనంగా జరిగిన సేమి క్రిస్టమస్ వేడుకలు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో సేమి క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సంధర్బంగా పాస్టర్లు బోధిస్తూ యేసు క్రీస్తు అందరికి ప్రభువు మరియు ఎలా జన్మించాడో ప్రదర్శన ద్వారా తెలియజేశారు.షాలేం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో దేవుడు మనిషిని ఎలా సృటించాడు.దేవుని పుట్టుక విధానం,ఎలా పాపంలో పడ్డారని ప్రదర్శన,నృత్యం ద్వారా కళ్ళకు కట్టినట్టు ప్రజలకు అర్ధం అయ్యేలా చూపించారు.నెహెమ్యా మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంఘటనలు తన యొక్క వ్యక్తి గత సాక్షిని పంచుకున్నారు.
నృత్యం చేస్తున్న సండే స్కూల్ పిల్లలు
అనంతరం పాస్టర్లకు శాల్వ పువ్వులమాలతో సన్మానించారు.ఈ యొక్క కార్యక్రమాలలో తాండూర్ డీఎస్ జనార్ధన్,వంశీ,చంద్ర మౌళి,స్టీఫెన్,శామ్యూల్,భూషణం,మైపాల్,నెహెమ్యే,యువకులు గ్రామస్థులు తదితరులు పాల్కొన్నారు.
మీరు నిరుద్యోగు లకు చిన్న జాబ్స్ ఇవ్వాలి. మీ గురించి ఆలోచన చెయ్యడం తప్పు. పెద్ద చదువు లు చదివిన విద్యా ర్థు లు వున్నారు వీళ్ళ చదువు నాలుగు రికి ఉపయోగం పడేలా చెయ్యండి. మీ రు మానవత్వం మనిషిగా ప్రవర్తన కల్గి ఉండాలి
ReplyDeletesend your resume bhdtvnews@gmail.com
Delete