శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజలో యువనాయకుడు
తాండూర్ : తాండూర్ టౌన్ ఓల్డ్ తాండూర్ లో చాలా ప్రఖ్యాతి చెందిన నిజాంసాహి దర్గాలో పూలమాలను వేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి తనయుడు పట్నం రీనిష్ రెడ్డి.పట్టణ యువ నాయకులు సన్మానించారు.అనంతరం శాంతినగర్ కాలనీలో పేద్దేములు మండల యువ నాయకుడు రాజు పటేల్ గారి నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్కొన్నారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,రాకేష్ మహారాజ్,రవి షిందే,ఎంపిటిసి శ్రీధర్,శ్రీనివాస్ గౌడ్ స్వామీ, శ్రవణ్ కుమార్ స్వామీ,జగదీష్ స్వామీ,రాము స్వామి,పాండు స్వామీ,సాయి,రఘు,వంశీ కృష్ణా,హారిశ్వర్ రెడ్డి,రాజేందర్రెడ్డి,బి.రఘు, మహమ్మద్ ఖలీద్ పటేల్,జమీర్ పటేల్,ఆదిల్ హుసేని,ముజీబ్ ఖాన్,సద్దాం ఖాన్,సల్మాన్ బాలల,ముఖిద్,ముస్తఫా,ఆజార్,మోహిన్, అబెద్,ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.