నిప్పాంటించుకుని విద్యార్థిని ఆత్మ హత్య
హైదరాబాద్ : దారుణమైన ఘటన పెట్రోల్ పోసుకొని నిప్పాంటించుకున్న ఘటన కూకట్ పల్లి ప్రాంతంలో చేటు చేసుకుంది.హైదరాబాద్ పట్టణంలో కూకట్ ప్రాంతంలో జగద్గిరిగుట్టలో నిప్పాంటించుకుని కేకలు వేస్తూ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిది అల్విన్ కాలనిలో శిరీష,వయస్సు 22 అనే విద్యార్థిని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పాంటించుకొని కేకేలు వేస్తూ ఆత్మ హత్యకు పాల్పడింది.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా ఆత్మహత్యకు గల కారణాలపై అరతీస్తున్నారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.