Type Here to Get Search Results !

Sports Ad

బీజేపీ మురళి గౌడ్ తస్మాత్ జాగ్రత్త...తాండూర్ యువత Tandur youth

 

బీజేపీ మురళి గౌడ్ తస్మాత్ జాగ్రత్త తాండూర్ యువత 

- ఘరానా మోసగాడు మురళీ గౌడ్ 
- మురళి గౌడ్ పై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలి 
- ఏబివిపి నేత చేతిలో కుక్క దెబ్బలు
- బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య వార్ 
- డ్రగ్స్ కు విషయం పై నిరూపించాలి లేకపోతే యువతే తాగిన గుణపాఠం చెప్తం 

తాండూర్ : తాండూర్ నియోజకవర్గ యువతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మురళి గౌడ్ పై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఈరోజు యాలాల్ మండల పిఎస్ లో ఫిర్యాదు చేసిన మండల ప్రజా ప్రతినిధులు.నిన్న ఏదైతే బిజెపి పార్టీ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మరియు ముఖ్యంగా యువత గురించి చేసినటువంటి అనుచిత వాక్యాల పైన ఫిర్యాదు చేసిన యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సి.రవీందర్ రెడ్డి, మరియు వికారాబాద్ జిల్లా కోఆప్షన్ నెంబర్ అధ్యక్షులు అక్బర్ బాబా, మరియు యువజన విభాగం అధ్యక్షులు కొమరంపు ప్రవీణ్ కుమార్ గారు ఎస్సై అరవింద్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఏదైతే మురళి గౌడ్ చేసినటువంటి వాక్యాల్లో తాండూరు యువత ముఖ్యంగా డ్రగ్స్ కు బానిస అయ్యారని యువత మొత్తం తప్పుదోవ పడుతుందని చెప్పడం పట్ల దానిని తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఏదైతే ఈ అనుచిత వాక్యాలు చేసిన మురళి గౌడ్ తను చేసినటువంటి వాక్యాన్ని రెండో మూడు రోజుల్లో నిరూపించకపోతే తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో యువతే తాగిన గుణపాఠం చెబుతారని పోలీస్ శాఖ వారికి తెలియజేయడం జరిగింది.


తాండూర్ యువకులు మాట్లాడుతూ మురళీ గౌడ్ ని నిలదీస్తూ చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి అన్ని మోసాలు.కాలేజీలో వాటాలు అని చెప్పి తన చిన్ననాటి స్నేహితులను మోసం చేయలేదా అని ప్రశ్నించారు.దీనికి సంబంధించిన కేసు కూకట్ పల్లి కోర్టులో నడుస్తలేదా అన్నారు.ఏబివిపి అని చెప్పుకుంటాడు అదే ఏబివిపి నేత చేతిలో కుక్క దెబ్బలు తిన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి స్నేహితులను మోసం చేయలేదా వారు నిన్ను మెడలు పట్టి బయటకు పంపించారు.

పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామంలో సోలార్ ప్లాంట్ పేరుతో భూదందా చేసింది నీవు కాదా?అక్కడి మహిళా రైతులను మోసం చేయడంతో తాండూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ముందు చెప్పు దెబ్బలు తినలేదా ?మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు అంటూ తాండూరులో స్నేహితులతో వాటాలు పెట్టించి మోసం చేశారు.తాండూరులోని షిరిడి సాయిబాబా ఆలయంలో వేలం పాటలో రూ.లక్షకు లడ్డూను కొనుగోలు చేసి ఇప్పటి వరకు డబ్బు ఇవ్వకుండా దేవుడిని మోసం చేశారు.ఎన్నికలు వచ్చే ప్రతిసారి ఒక నాయకుడిని మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నది నీవు కాదా.కెఎల్ఆర్ రమేష్ మహరాజ్,రోహిత్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను మోసం చేశావు.

బషీరాబాద్ మండలం గంగ్వార్ లో ఇసుక మాఫియా నడిపించింది నీవు కాదా అని ప్రశ్ననించారు.పెద్దేముల్ మండలం మారేపల్లిలో సుద్ద అక్రమ మైనింగ్ చేసింది నీవు కాదా.సుద్దను విక్రయించిన వ్యాపారులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేయలేదా.తాండూరు నడిబొడ్డులో 8 ఎకరాల భూమిని మోసం చేసి డెవలప్ మెంట్ అగ్రిమెంట్ ను నీ బినామీల పేరిట చేయించుకున్నది నేవ్వే.ఎవరు ఫోన్ చేసినా రికార్డింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశావు.రోహిత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాడు(2009)లో నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత చెప్పు.కోవిడ్ లాక్ డౌన్ లో బ్లాక్ లో మద్యం అమ్ముకున్నది నీవు కదా.దళితుల భూములను లాగేసుకుంటే నీపై కేసులు పెట్టింది నిజం కదా అని తాండూర్ యువకులు మండి పడ్డారు మరియు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. న్యూస్ ద్వార నిజాలు బయట పెట్టాలి. ఈ న్యూస్ పోస్ట్ వల్ల ప్రజలు జ్ఞానం ను కల్గి వుండే లా చూడాలి. మనం న్యూస్ పెట్టే ముందు ప్రతి న్యూస్ పదం నిజమైఉండాలి. దానికుల కు and రాజకీయ నాయకులకు బయపడి త ప్పుడు సమాచారం ఇవ్వవద్దు.

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies