కోటేశ్వర దేవాలయానికి 10 లక్షలు సహాయం MLC
తాండూర్ : తాండూర్ పట్టణ కేంద్రంలో ఓల్డ్ తాండూర్ పట్టణంలోనీ శ్రీ కోటేశ్వర దేవాలయానికి చెందిన శివ స్వాములు కలసి శివ స్వాముల ఆశ్రమం కొరకు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారిని కోరగా పది లక్షల రూపాయలు నిధులు కేటాయించారు.చంద్రవంచ గ్రామంలో పోచమ్మ దేవాలయానికి ఆర్థిక సహాయం అందించమని కోరగా వెంట గుడి ఏర్పాటు తనవంతు సహాయం అందిస్తామని అన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీపీ,జడ్పీటిసి మంగలి బాల్ రాజ్ గారికి మొన్న హార్ట్ స్టోక్ వచ్చిన సందర్భంగా అతని యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్,బీదర్ రాజ్ శేఖర్,మసుద్,బోయ రాజు,అశోక్ ముదిరాజ్,శ్రీకాంత్ రెడ్డి,అలాగే శివ స్వాములు,మాజీ ఎంపిటిసి మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ నర్సింహులు, ఎల్లప్ప, సుందరప్ప, మహేష్,కిష్టప్ప,మాణిక్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రఘువీర్ రెడ్డి,కృష్ణ,యాదగిరి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర క్యాలెండార్స్ ఆవిష్కరించిన MLC
తాండూర్ టౌన్ లో మార్కండేయ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి జయంతి సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండార్స్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్,సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి కరణం పురుషోత్తం రావు, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి,మణపురం రాము,వెంకన్న గౌడ్,బోయ రవి రాజు,ప్రవీణ్ గౌడ్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కిట్రిక్ విజయ లక్ష్మి,అనంతయ్య,మాజీ యాలలా జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్,అశోక్ ముదిరాజ్,శ్రీకాంత్ రెడ్డి,వెంకటయ్య, సుధాకర్,మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.