Type Here to Get Search Results !

Sports Ad

రూ.14 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి MLA pilot given 14L LOC

 

రూ.14 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

- తాండూరుకు చెందిన అమానుల్లా (రిజ్వాన్, బాడీ బిల్డర్) 
- ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన రిజ్వాన్ కుటుంబ సభ్యులు

తాండూరు : తాండూరు పట్టణం శాంతినగర్ కి చెందిన నియామత్ఉల్లా షరీఫ్ కుమారుడు అమానుల్లా (రిజ్వాన్,బాడీ బిల్డర్) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.చికిత్స కోసం ప్రభుత్వం నుండి సహాయం అందించాలని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కోరడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే 14 లక్షల రూపాయలను మంజూరు చేయించారు.అందుకు సంబంధించిన ఎల్ఓసిని ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యే తాండూరు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నయూం అఫు తో కలిసి బాధితుని కుటుంబసభ్యులకు అందించారు.ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుండి పెద్దమొత్తంలో చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies