Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా 27వ ఎన్టీఆర్ వర్ధంతి ఎం.శ్రీనివాస్ Senior leader M.Srinivas

 

ఘనంగా 27వ ఎన్టీఆర్ వర్ధంతి ఎం.శ్రీనివాస్

తాండూర్ : తాండూర్ నియోజకవర్గం తాండూర్ లో మరియు బషీరాబాద్ మండల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్స్ కు వృద్ధులకు పండ్లు పంపిణీ మరియు బస్టాండ్లో అనాధలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి తాండూర్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకున్నప్పటికీ ఆయన చేసిన సేవలు అభివృద్ధి కార్యక్రమాలు యువకులకు రాజకీయ అవకాశాలు ఆదర్శనంగా ఉన్నాయి అన్నారు.ఎన్టీ రామారావు గారు ఆనాడు 9 నెలల్లోనే పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో ఆయన తట్టు తిరిగేటట్లు  పార్టీలకు అతీతంగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టిన ఏకైక నాయకుడని అన్నారు.


ఆనాడు మరి రెండు రూపాయల కిలో బియ్యం పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు ప్రజల వద్దకే పాలన బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కలిగించిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారని  అన్నారు.బుధవారం రోజున తాండూర్  నియోజకవర్గంలో ఎక్కడ చుసిన టీడీపీ ఆయంలోనే అభివృద్ధి జరిగింది.బషీరాబాద్ లో చూసినట్లయితే  గవర్నమెంట్ హాస్పటల్ గాని రోడ్లు స్కూల్ బిల్డింగ్లు వాటర్ ట్యాంకులు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చెందిందని అన్నారు.తాండూర్ లో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో బలపేతం చేసి ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.తెలంగాణలో కావచ్చు మరి తాండూర్ లో తిరుగులేని శక్తిగా టిడిపి నిలుస్తుంది అని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies