Type Here to Get Search Results !

Sports Ad

హనుమాన్ దేవాలయానికి విరాళం రూ.51000/-

 

హనుమాన్ దేవాలయానికి విరాళం రూ.51000/-


తాండూర్ : తాండూర్ మండలం రూరల్ ఆదివారం రోజున చంద్రవంచ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి హనుమాన్ దేవాలయానికి తన వంతు సహాయంగా పిల్లర్ నిర్మాణానికి రూ.51000/- వెయ్యిల రూపాయలును ఈడిగి వెంకటయ్య గౌడ్ నాయకులు ఉమాశంకర్ గారికి మరియు ఆలయ కమిటీ చైర్మన్,సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు ఉమా శంకర్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన వెంకటయ్య గౌడ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ రవిశంకర్ సభ్యులు తిరుకని విజయకుమార్ సంగారెడ్డి సాకలి వెంకటప్ప,శర్పుద్దీన్ బోయిని రవి తదితరులు పాల్గొన్నారు.



ధైర్యాన్ని చెప్పిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి   


ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారి నివాసంలో వారి తండ్రి మల్లయ్య గారి దశ దిశ కర్మ లో పాల్గొనీ వారి చిత్ర పటానికి పువ్వులు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సాయంత్రం  కోట్ పల్లి మండలంలో నీ ఓగులపుర్ గ్రామ తెరాస యువ నాయకుడు మహేష్ రెడ్డి గారి తల్లి భారతమ్మ గారు అకాల మరణం చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని పంచారు శంభిపూర్ రాజు, తదితరులు నాయకులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies