అవార్డు అందుకుంటున్న ఎంపీఓ రమేష్
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం తహసీల్దార్ వెంకటస్వామి,ఎంపీఓ రమేష్ వికారాబాద్ జిల్లా ఉత్తమ పురస్కారాన్ని ఎంపిక అయ్యారు.ఈ సంధర్బంగా గణతంత్ర దినోత్సవం రోజున వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల చేతుల మీద ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సంధర్బంగా అధికారులు మాట్లాడుతూ ఉత్తమ పురస్కారం పొందడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలుతెలిపారు.