నడి రోడ్డుపైన కత్తులు,కొడవళ్లతో నరికి చంపారు
- హైదరాబాద్ రోడ్ల పై పరిగెత్తించి హత్య
హైదరాబాద్ : నడి రోడ్డుపైన కత్తులు,కొడవళ్లతో హత్య జరిగిన సంఘటన హైదరాబాద్ కుల్సుంపురాలో కలకలం రేగింది.అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు.దారుణమైన హత్య ఓ యువకుడి పై కత్తులు,కొడవళ్లతో నరికి చంపేసిన గుర్తు తెలియాని ముగ్గురు దుండగులు.ఒక్కడిని చుట్టుముట్టి నడిరోడ్డుపైనే పరిగెతించి పరిగెతించి చంపారు.యువకుడి పై దాడిని చూసిన కూడా స్పందించని స్థానికులు.సమాచారం తెలుసుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.
పేలిన గ్యాస్ సిలిండర్లు పరుగులు పెట్టిన జనలు
హకీంపేట్ : ఆకస్మాత్తుగా హకీంపేట్ సాలార్జంగ్ బ్రిడ్జి దగ్గర పేలిన గ్యాస్ సిలిండర్లు.వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా 5 సిలిండర్లు ఒకేసారిగా పేలాయి.ఎల్పీజీ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ నింపుతుండగా పేలుడు.భారీగా ఎగసిపడుతున్న మంటలు ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలు ఆర్పుతున్నారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.