ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నా
- ప్రగతి భవన్ వద్ద 317 బాధితుల దర్న
హైదరాబాద్ : ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 317 జీవో కారణంగా బదిలీపై వెళ్ళిన వారిని తమ తమ స్ధానిక సోంత జిల్లాలలో అలోకేషన్ చేయాలని కోరుతూన ఉపాధ్యాయులు.ఈ మేరకు ఆదివారం రోజున హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడి చేశారు.ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలో పోస్టింగ్ వేయాలని ధర్నా చేశారు.ధర్నా చేసిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసిన పోలీసుల బృందం.ఉపాధ్యాయులు అన్నం తినకుండా దర్న చేశారు.హైదరాబాద్ గోషమహల్ స్టేడియంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడ్తామని తెలియజేశారు.