బషీరాబాద్ మండలంలో బిఎస్పీ కమిటీ ఏర్పాట్లు
బషీరాబాద్ : బూత్ కమిటీల నిర్మాణంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.అట్లాగే వారికి బహుజనుల స్థితిగతులు మరియు ప్రమాదంలో భారత రాజ్యాంగం తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు అరుణ్ రాజ్,ఆపరేషన్ ఇంచార్జ్ వెంకటప్ప,బషీరాబాద్ మండల కన్వీనర్ బాలకృష్ణ,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆవులం నర్సింలు,పెద్దెములు మండల అధ్యక్షులు రమేష్,బానాపూర్ సెక్టార్ అధ్యక్షులు భగవంతు తదితరులు పాల్గొన్నారు.