ఎక్మయి గ్రామంలో సీసీ రోడ్ పనులు ప్రారంభం
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామంలో సీసీ రోడ్ పనులు ప్రారంభం.గౌరవ తాండూర్ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో కేటాయించిన డిఎంయాప్టి నిధుల ద్వారా మూడు లక్షల సీసీ రోడ్ పనులను ప్రారంభించడం జరిగింది.గ్రామ మధ్యలో చౌరస్తా నుండి ప్రారంభం.ఈ కార్యక్రమం మాజీ ఎంపిటిసి కాశప్ప,గ్రామ సర్పంచ్ నారాయణ,బిఆర్ఎస్ నాయకులు శామప్ప,మాణిక్ రెడ్డి,రాములు,గోపాల్,శాంతు,కంతు కుమార్,ప్రజా బంధు బృందం శామ్ సుందర్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.