Type Here to Get Search Results !

Sports Ad

పెన్షన్ డబ్బులు...మద్యం కోసం...వృద్ధురాలిని చంపారు Crime News

 

పెన్షన్ డబ్బులు...మద్యం కోసం...వృద్ధురాలిని చంపారు 

క్రైమ్ : మద్యం కోసం ముగ్గురు యువకులు వృద్ధురాలి ప్రాణాలను తీశారు.దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలంల చినపులివర్రు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.వృద్ధురాలి దగ్గర పెన్షన్ డబ్బులు చూసిన ముగ్గురు దుండగులు ఎలాగైనా కొట్టేయాలనుకున్నారు.ఆమె పై ముగ్గురు కర్రలతో దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు.ఈ ఘటనలో ఆమె మృతి చెందింది.పెన్షన్ డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపిన ఘటన చినపులివర్రు గ్రామంలో చోటుచేసుకుంది.గుడిపల్లి లక్ష్మీ విలాసం(70) అనే వృద్ధురాలు ఇంటిలో ఉండగా ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి హతమార్చి పెన్షన్ నగదు తీసుకుని పరారయ్యారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు స్థానికులను అనుమానితులుగా భావిస్తున్నారు. మద్యం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.అనుమానితులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies