Type Here to Get Search Results !

Sports Ad

బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం Breaking News

 

బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం

క్రైమ్ న్యూస్ : తెలంగాణలోని నల్గొండ జిల్లా అంగడిపేటలో ఓ బాలిక(14) అనుమానాస్పద రీతిలో మరణించింది.నరేష్,దిలీప్,శివ వీళ్ళు ముగ్గురు ఒక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు.ఆ బాలికను నరేష్,దిలీప్,శివ అనే ముగ్గురు యువకులు మంగళవారం తమ వస్త్ర దుకాణానికి తీసుకెళ్లారు.గంట తర్వాత ఆ బాలిక తీవ్ర రక్తస్రావానికి గురైంది.దీంతో ఆ యువకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆ బాలిక మృతిచెందింది.తమ కుమార్తెను ఆ ముగ్గురు యువకులు అత్యాచారం చేసి చంపేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు.

షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌ నల్లగుట్టలోని ఒక షాపింగ్‌ మాల్‌లో  ఈరోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆ  ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies