Type Here to Get Search Results !

Sports Ad

కాశింపుర్ గ్రామంలో చేపలకు వెళ్లి మృతి He went fishing in Kashimpur village and died

 

కాశింపుర్ గ్రామంలో చేపలకు వెళ్లి మృతి 

బషీరాబాద్ : బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామంలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు.ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలం పరిధిలోని కాశీంపూర్ గ్రామంలో బోయిని రాములు వయస్సు 38 సంవత్సరాలు అతనితో పటు గ్రామస్తులు మరో ఇద్దరితో కలిసి వారి గ్రామంలో ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లరు. చెరువులో దిగి వల తొలగించు   క్రమంలో వల చుట్టుకుని చెరువులో మునిగిపోయాడు.గ్రామస్తులు కొంత మంది చెరువులో గాలించి సాయంత్రం చనిపోయిన రాములు మృతదేహం వెలికి తీశారు.సమాచారం తెలుసుకున్నా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మెరకు  పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించి అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies