Type Here to Get Search Results !

Sports Ad

పత్రిక విలేకరులకు ఇంటి స్థలాలు ఎమ్మెల్యే వనమా home to newspaper reporters in kothagudem

 


పత్రిక విలేకరులకు ఇంటి స్థలాలు ఎమ్మెల్యే వనమా 

- ఇచ్చిన మాట నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది 
-ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటా
-రెండు నెలలో పత్రికా విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించలి 

కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో రామవరం గోధుమ వాగు బ్రిడ్జి సమీపంలో గల సింగరేణి మ్యాగ్జిన్లో ప్రభుత్వ స్థలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం పత్రిక విలేకరుల కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని పరిశీలించి,రెండు నెలల లోపు పత్రికా విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అధికారులకు ఆదేశించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం కొత్తగూడెం నియోజకవర్గం పత్రికా విలేకరులకు రెండు నెలలోగా ఇంటి స్థలం కేటాయించాలని,ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానా నెరవేర్చడం చాలా సంతోషం కలిగిందని అన్నారు.నా తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమై నా లక్ష్యం అని అన్నారు.



ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ k.వెంకటేశ్వర్లు,మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి,మున్సిపల్ కమిషనర్ రఘు, MRO లు రామకృష్ణ,వనమా కృష్ణ ప్రసాద్,కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి,కోలాపురి ధర్మరాజు,రుకుమెందర్ బండారి,పరమేష్ యాదవ్,అంబుల వేణు,పల్లపు లక్ష్మణ్,తంగేల లక్ష్మణ్,బిఆర్ఎస్ నాయకులు MA.రజాక్,టీబీజీకేస్ నాయకులు కాపు కృష్ణ,కూరపాటి సుధాకర్,కొండ స్వామి,పూర్ణ,సర్పంచ్ గుమ్మడి సాగర్,అజీస్ ఖాన్,రాసపల్లి ప్రసాద్ మరియు బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,సింగరేణి స్టేట్ అధికారులు,రెవెన్యూ అధికారులు,ఎస్ఆర్టి ప్రజలు,పత్రికా విలేకరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies