Type Here to Get Search Results !

Sports Ad

ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక Important note for SBI customers

 

ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక

హైదరాబాద్ : ఎస్బీఐ State Bank Of India ఖాతాదారులు తెలుసుకోవాల్సిన ముఖ్య గమనిక ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ లు వస్తుండటంతో SBI  ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.బ్యాలెన్స్ మెయింటెన్స్/సర్వీస్ ఛార్జీల పేరుతో SBI రూ.147.50 కట్ చేస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇతర బ్యాంక్ ATMల నుంచి డబ్బులు డ్రా చేసే లిమిట్ దాటితే అదనపు ఛార్జీలు వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. అటు SBI డెబిట్ కార్డుల యాన్యువల్ ఫీ రూ.125 ఉండగా, GSTతో కలిపి రూ.147.50 కట్ చేస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies