శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సావలలో ఎమ్యెల్సీ
తాండూర్ : తాండూర్ పట్టణంలో గొల్ల చెరువు వార్డులో నెలకొన్న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సావలలో బోనం ఎత్తిన కౌన్సిలర్ మణపురం రాము.ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రతేక్య పూజలు నిర్వహించారు.తాండూర్ ప్రాంత ప్రజలను చల్లంగా చూడాలని ఆయన అమ్మ వారిని కోరారు.వీరశైవ సమాజం కళ్యాణ మండపంలో కోట్ బస్పల్లి సర్పంచ్ అర్జున్ గారు సోదరుని వివాహంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు.కోట్ పల్లి మండలం,బుగ్గపురం గ్రామంలో మహేందర్ రావు దోర గారి బుగ్గపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన DMR (డీఎంఆర్) ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,కౌన్సిలర్ వెంకన్న గౌడ్,బోయ రవి రాజు,సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి,పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,సీనియర్ నాయకులు బోయ రాజు,బీదర్ రాజ్ శేకర్,హరీశ్వర్ రెడ్డి,అశోక్ ముదిరాజ్,రంజిత్,రవి,నవీన్,చిన్న,పిఎసిఎస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి,హారిశ్వర్ రెడ్డి, నరేష్,నాయకులు మరే పల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు బలవంత్ రెడ్డి,పెంట శివ నందం రెడ్డి, హమారణత్ పంతులు,మోహన్ రెడ్డి,డి వై నర్సింహులు,నరేందర్ రెడ్డి,నక్కల బందయ్య,రాంపూర్ వెంకట్ రెడ్డి,చేన్నకర్,మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.