Type Here to Get Search Results !

Sports Ad

మద్దిశెట్టి శామ్యూల్ ప్రజల మనిషి Maddisetty Samuel is a man of the people

 

మద్దిశెట్టి శామ్యూల్ ప్రజల మనిషి 

- మార్చి నెలలో భద్రాద్రి కొత్తగూడెంలో భారీ సభ 
- ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి శ్రీ రాందాస్ అతావాలే 

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మద్దిశెట్టి సామేలుని మరియు ఇతర నాయకులు కేంద్రమంత్రి శ్రీ రాందాస్ కలిసి చర్చించారు.మద్దిశెట్టి ప్రజల మనిషి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రాందాస్ అతావాలే గారు.మార్చి నెలలో భద్రాద్రి కొత్తగూడెం రాక. 30,000 మందితో భారీ బహిరంగ సభ.ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి శ్రీ రాందాస్ అతావాలే రానున్నారు.తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మద్దిశెట్టి సామేలుని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎండీ.ఫయాజ్ గారిని,తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ గా దిశగాని సంపత్ గౌడ్ గారిని భాద్యతలు తీసుకున్న సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే గారు న్యూ ఢిల్లీలోని శనివారం రోజున వారి ఇంటి దగ్గర నియామక పత్రాలు అందజేశారు.తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసేందుకు,అన్ని జిల్లాల్లో,మండలాల్లో కమిటీలు వేసేందుకు,పార్టీని ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి గారు సామేలుకి సూచించారు.అదే విధంగా మంత్రి గారు మాట్లాడుతూ సామేలుపై ఎవరైనా అక్రమ కేసులు పెట్టిన,బెదిరించిన సహించేది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి నెలలో రానున్నారు.పేరం శివ నాగేశ్వరరావు గారికి,కొంపల్లి ప్రభుదాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కొంపల్లి ప్రభుదాస్,తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ. ఫయాజ్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగానీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies