Type Here to Get Search Results !

Sports Ad

ఉదయం పెళ్లి జరిగింది...రాత్రి శవమైన పెళ్లి కొడుకు !! Morning wedding...night wedding son's death!!

 


ఉదయం పెళ్లి జరిగింది...రాత్రి శవమైన పెళ్లి కొడుకు !!!

- పెళ్లి నూరేళ్ళ పంట అంటారు
- ప్రేమ పెళ్లి పెద్దలు ఒప్పుకున్నారు
- ఇక్కడ పెళ్లి ఒక్కరోజే మంట జరిగింది

చెన్నై : పెళ్లి అనగానే ఇంట్లో ఆనందాలు సంతోషంతో,బంధు మిత్రులతో వైభోగంగా జరుపుకునే చక్కటి వాతావరణం.సంతోషాలతో మునిగి తేలాడే సమయంలో ఉదయం పెళ్లి జరిగింది మంచి విందు భోజనం చేశారు అంతలోనే విషాదం రాత్రి చనిపోయాడు.అస్సలు విషాకికొస్తే వివరాలు ఇంజనీరింగ్ చదివే సమయంలో యువతి,యువకుడికి పరిచయం అయ్యింది.కాలేజ్ లో ఇద్దరూ
ప్రేమించుకున్నారు.ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ప్రియుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.ప్రియురాలికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరూ కలుసుకుంటున్నారు.ప్రేమికుల విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరికి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఉదయం అందరి సమక్షంలో పెళ్లి జరిగింది.

మద్యాహ్నం అందరికి పెళ్లి వింధులు ఏర్పాటు చేశారు.పెళ్లి రోజు రాత్రి కల్యాణ పండపంలో గ్రాండ్ గా రిసెప్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు.డ్రస్ మార్చుకుని వస్తానని హెూటల్ రూమ్ లోకి వెళ్లిన పెళ్లి కొడుకు తరువాత శవమైనాడు.పెళ్లి రోజు టెక్కీ అనుమానాస్పదస్థితిలో చనిపోవడం కలకలం రేపింది.సురేష్ కుమార్ యువకుడు చెన్నై సిటీలో తాంబరంలో నివాసం ఉంటున్నాడు.తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కోటకుప్పం ప్రాంతానికి చెందిన గోమతి (30) అనే యువతి కొన్ని సంవత్సరాల క్రితం పెరంబలూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరింది. అప్పట్లో అదే సంవత్సరంలో సురేష్ కుమార్ కూడా అదే కాలేజ్ లో ఇంజనీరింగ్ లో చేరాడు.కాలేజ్ లవర్స్
ఇంజనీరింగ్ కాలేజ్ లో సురేష్ కుమార్ గోమతికి పరిచయం అయ్యింది. 



కాలేజ్ చదువు పూర్తి అయ్యే వరకు ప్రేమికులు సురేష్ కుమార్, గోమతి చాలా సంతోషంగా తిరిగేశారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత గోమతి సురేష్ కుమార్ వారి సొంతఊర్లకు వెళ్లిపోయారు.మంచి ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ప్రియుడు సురేష్ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు. సురేష్ కుమార్ ప్రియురాలు గోమతికి కోటకుప్పంలోని మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది.ఉదయం గ్రాండ్ గా పెళ్లి ప్రేమికులు సురేష్ కుమార్ గొమతి వాళ్ల ప్రేమ విషయం వాళ్ల ఇళ్లల్లో చెప్పారు. ప్రేమికులు విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరికి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యి అక్టోబర్ 10వ తేదీ పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు.శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలపట్టులోని బాలమురుగన్ ఆలయంలో సురేష్ కుమార్ గోమతిల వివాహం జరిగిపోయింది. పెళ్లికి బంధువులు,స్నేహితులు హాజరైనారు పెళ్లికొడుక్కి హోటల్ లో రూమ్ మద్యాహ్నం అందరికి పెళ్లి విందు భోజనం ఏర్పాటు చేశారు.


అదేరోజు కోటకుప్పం చేరుకున్నారు సాయంత్రం ప్రైవేట్ హెూటల్ లో గ్రాండ్ గా సురేష్ కుమార్ గోమతిల రిసెప్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు.సురేష్ కుమార్ ది చెన్నైకావడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులు బస చెయ్యడానికి గోమతి కుటుంబ సభ్యులు హెూటల్ లో రూమ్ లు తీసుకున్నారు.పెళ్లి రోజు శవమైన పెళ్లి కొడుకు గురువారం సాయంత్రం డ్రస్ మార్చుకుని వస్తానని హోటల్ రూమ్ లోకి వెళ్లిన పెళ్లి కొడుకు సురేష్ కుమార్ ఎంత సేపటికి బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా రూమ్ లో బెడ్ మీద సురేష్ కుమార్ చాలా నీరసంగాపడి ఉన్నాడు.వెంటనే సురేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు.హెూటల్ రూమ్ లో ఏం జరిగింది?అయితే అప్పటికే సురేష్ కుమార్ ప్రాణం పోయిందని వెలుగు చూడటం కలకలం రేపింది. పెళ్లి రోజు పెళ్లి కొడుకు సురేష్ కుమార్ అనుమానాస్పదస్థితిలో చనిపోవడం కలకలం రేపింది. పెళ్లి రిసెప్షన్ కు బంధువులు అందరూ వచ్చేశారు.పెళ్లి కొడుకు సురేష్ కుమార్ పెళ్లి రోజు చనిపోవడంతో గోమతి ఆర్తనాదాలు చేస్తోంది.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies