Type Here to Get Search Results !

Sports Ad

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్"వారాహి" Pawan kalyan

 

 జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్"వారాహి"

కొండగట్టు : పవన్‌ కళ్యాణ్ రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత అతి వేగంగా ప్రచారంలో కొనసాగుతున్నాడు.అయితే ఈ నెల 24న తెలంగాణలోని కొండగట్టు,ధర్మపురిలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ పర్యటించనున్నారు.కొండగట్టు అంజన్న ఆలయంలో ‘వారాహి’ కి వాహనపూజ నిర్వహించనున్నారు.పవన్‌ రాజకీయ క్షేత్ర పర్యటన కోసం వారాహి వాహనం తయారు చూపించారు.తనకు బందుబస్తు ఉండడంతో పటు అనేక సదుపాయాలు ఆ వాహనంలో అమర్చారు.పూజ అనంతరం పార్టీ తెలంగాణ నేతలతో పవన్ సమావేశం కానున్నారు.తెలంగాణలో పార్టీ వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు అదే రోజున అనుష్టుప్‌ నారసింహ యాత్రను ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు.ఈ యాత్ర ద్వారా 32 నారసింహ క్షేత్రాలను సందర్శించనున్నారు.ధర్మపురి సందర్శనతో అనుష్టుప్‌ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటన తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies