Type Here to Get Search Results !

Sports Ad

ఉపాధ్యాయుడు పై RSS,BJP కార్యకర్తలు దాడి RSS and BJP workers attacked the teacher

 

ఉపాధ్యాయుడు పై RSS,BJP కార్యకర్తలు దాడి 

- PDSU రౌండ్ టేబుల్ మీటింగ్
-ఉపాధ్యాయుడు పై నీచంగా మాట్లాడిన 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ పై కొందరు ఆర్ఎస్ఎస్,బిజెపి అనుబంధ సంఘాల కార్యకర్తలు చేసిన మనువాద దాడిని ఖండిస్తూ,ఈ దౌర్జన్యానికి  పాల్పడిన వారిపై, ప్రత్యక్షంగా ఉండి చర్యలు తీసుకోని పోలీసులు,విద్యాధికారులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ ఇతర కేసులు నమోదు చేసి రిమాండుకు పంపాలని,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుడు అని గౌరవం లేకుండా దాడి చేయడం సరి కాదన్నారు.ఈ యొక్క కార్యక్రమాలలో వివిధ విద్యార్థులు,ఉపాధ్యాయులు,ప్రజా సంఘాలు తదితరులు పాల్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies