Type Here to Get Search Results !

Sports Ad

కేంద్ర మంత్రిత్వ శాఖ తురక నరసింహ మూడు రోజులు పర్యటించనున్నారు Thuraka Narsimha

 

కేంద్ర మంత్రిత్వ శాఖ తురక నరసింహకు వినతి పత్రం 

ఖమ్మం :  కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి సంక్షేమ బోర్డ్ మెంబర్ శ్రీ తురక నరసింహ జనవరి నెల 11 వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.దానిలో భాగంగా ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ అనంతరం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయితీ తురకలగూడెం గ్రామాన్ని సందర్శించి అక్కడి నుండి సింగరేణి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారు.అక్కడ నుండి సాయంత్రం 6 గంటలకు బుగ్గపాడు గ్రామంలోని ఇళ్ళ బాధితులను మరియు పొడు భూముల బాధితులను కలిసి,BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు గారి ఇంటికి రానున్నారు.అదే విధంగా ది.13.01.2023 నాడు భద్రాద్రి కొత్తగూడెం అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్ ఎస్టీ కాలనీ విసిట్ చేసి అక్కడ నుండి బూర్గంపాడు మండలం చింతకుంట,శ్రీరాంపురం గ్రామంలో పర్యటించనున్నారు.ఈ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నానున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies