కాచుకో కెసిఆర్...ఖాబర్దార్...YS షర్మిల
- కెసిఆర్ అవినీతి ప్రశ్నించిన ఏకైక పార్టీ YSRTP
- రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన దొంగ
- YSRTP వైఎస్ షర్మిల
తెలంగాణ : రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం,ఫీజు రియంబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ అన్ని పధకాలు తీసుకోని వచ్చింది రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర కి మూలం దానిని ఆదర్శం గా తీసుకోని నేను పాదయాత్ర చేశా నేను నడిచే ప్రతి అడుగు లో ప్రజా సమస్యలు కనిపించాయి.అప్పుల లేని రైతులు ఉన్న తెలంగాణ నేను అప్పుల మాయం చేశారు.రాజశేఖర్ రెడ్డి విత్తనాలు మీద సబ్సిడీ ఇచ్చారు.కెసిఆర్ ఇవ్వని తుంగలో తొక్కరు కెసిఆర్ అన్ని బంద్ పెట్టాడు.ఉచిత విద్య పై కెసిఆర్ మాట ఇచ్చి మోసం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో విద్యార్థుల ను మోసం చేశారు.కెసిఆర్ రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఆరోగ్య శ్రీ తుట్లు పొడిచారు రాజశేఖర్ రెడ్డి 46 లక్షలు మంది పేదలకు ఇండ్లు కట్టించారు.ఈ పాదయాత్ర లో మంగళవారం దీక్ష లు చేసి సమస్య లు దగ్గర ఉండి చూశాను కెసిఆర్ అవినీతి ప్రశ్నించిన ఏకైక పార్టీ YSRTP.పాదయాత్ర మధ్యలో ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో కెసిఆర్ అవినీతి పై గళం విప్పాను తెలంగాణ ను అప్పుల మాయం చేశారు.
రుణ మాఫీ కి డబ్బులు కూడా లేవు కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న తెలంగాణ నేడు అప్పుల మాయం అయింది కారణం కెసిఆర్ మాత్రమే ఎన్ని అడ్డంకులు కలిగిన,ఎమ్మెల్యేలు దాడులు చేసిన తట్టుకొని నిలబడ్డాను.పాదయాత్రకి ఎక్కడ అంతరాయము కలగలేదు.కెసిఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురుతో భయం మొదలు అయింది గుండాల ద్వారా నన్ను రెచ్చగొట్టి,బస్సు లు తగలబెట్టిన పై కేసులు పెట్టారు.కెసిఆర్ నా పై చేసిన నిర్వాహకం దేశం అంత చూసింది.నన్ను రిమాండ్ కూడా పంపడానికి కుట్రలు పన్నారు.ట్రాఫిక్ అంతరాయం అంటూ నాపై కేసు పెట్టారు కేవలం నా పాదయాత్ర ఆపడం కోసం కెసిఆర్ ఎదో ఒక రకంగా అడ్డుకోవడం జరుగుతుంది.ఈ నెల 28 నుంచి మళ్ళీ మొదలు పెట్టాతబోతున్నాము నా పాదయాత్ర అపి కెసిఆర్ పెద్ద తప్పు చేశారు.ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్న కెసిఆర్ పాలన అంతం అయింది.రాష్టంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది.తెలంగాణలో ముందస్తు ఎన్నిక రాదు రేవంత్ రెడ్డి ఓటుకో నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ కాంగ్రెస్ లో ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఉంది అని తెలిపారు.