ఎక్మయి శ్రీనివాస్ కి ఎమ్యెల్యే అభినందించారు
బషీరాబాద్ : మంగళవారం రోజున తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి హైదరాబాదులో తన నివాసంలో గోవాలో జరిగిన టి-10 జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచిన బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ని అభినందించి త్వరలో నేపాల్ లో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన సందర్భంగా తగిన ప్రోత్సహికం ఇవ్వడం జరిగింది.అలాగే రాబోయే రోజుల్లో దేశవాళీ క్రికెట్లో ఆడాలని మనస్ఫూర్తిగా అభినందించారు.యువకుడు ఎమ్యల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.