కన్నతల్లి లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం
- ఇక్కడ ప్రజల కష్టాలు మాకు తెలుసు
- చిరు వ్యాపారులకు గిట్టుబాటు ధర కల్పించింది
- టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధి హీడ్ఆఫీస్ సంత యందు హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ అద్వర్యంలో నిర్వహించరు కార్యక్రమంలో ఏడవల్లి కృష్ణ చిరు వ్యాపారులు ఈ బి అర్ యస్ ప్రభుత్వం లో పడుతున్న కష్టాలు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాకు న్యాయం జరిగిందని వారి ఆవేదనను వ్యక్త పరిచారు కార్యక్రమములో ఏడవల్లి మాట్లాడుతూ అటు మోదీ,ఇటు కేసీఆర్ తెలంగాణ కష్టాలు తిర్చరు,కన్నతల్లి లాంటి కాంగ్రెస్ కు మాత్రమే ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసు వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయి బిజెపి పెట్టుబడిదారుల పార్టీ,బి అర్ యస్ దొరల పార్టీ,కాంగ్రెస్ పార్టీ పేదలు,దళిత,గిరిజన,మైనార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే సిలిండర్ ఇచ్చి పేదలను ఆదుకుంటుందని,ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తుంది అపన్న హస్తం పేదలకు అభయ హస్తం ఇస్తుంది,ఈ యాత్రలో ప్రజల నుండి మంచి స్పందన లభించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని ఏడవల్లి కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమములో:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,పట్టణ బీసీ సెల్ అద్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,పట్టణ మహిళ అధ్యక్షురాలు వాలి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బా రెడ్డి,నాయకులు బొజ్జ వెంకట స్వామి,వెలెటి వెంకటేశ్వర్లు,అక్బర్,రఘు,సారంగా ఫణి,పుల్లురి కుమార్,రాముర్తీ,ఫైజుద్దిన్,శనగ లక్ష్మణ్, రామ్ నాయక్,పక్రొద్దిన్,మొద్దు శ్రీను,పవన్ తదితరులు పాల్గొన్నారు.