ఎమ్మెల్సీ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి
- పైలట్ రోహిత్ రెడ్డి అన్నగారి అభివృద్ధిని చూసి
- మంబాపూర్ ఉప సర్పచ్ పద్మామ్మ వెంకటయ్య
తాండూర్ : హైదరాబాద్ లో ఎమ్యెల్యే నివాసంలో తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంబాపూర్ ఉపసర్పంచ్ పద్మామ్మ వెంకటయ్య,వార్డ్ మెంబర్, ఎం.యదప్ప,చాపల సంఘం అధ్యక్షుడు టి.నర్సింహులు,తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నగారి అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ గర్గం నుండి ఎమ్మెల్యే వర్గంలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్.నారాయన్ రెడ్డి, కోట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ డైరక్టర్ కుర్వ వెంకటయ్య,ఖానాపూర్ ఉపసర్పంచ్ మల్లప్ప, పి నాగేందర్ సయ్యద్ ఇబ్రహీం,సి నారాయన్ రెడ్డి, ద్యవరీ గోపాల్ రెడ్డి, మారుతీ, చాపల వెంకటయ్య,ఎస్.రవి,ఎం.శ్రీనివాస్, చెక్క రాంచెందర్,టి కృష్ణ ,టి.యేసు, సి సాయిలు, మన్సంపల్లీ మల్లప్ప, యసాని ఏలప్ప, ఎం.ఆనంద్ తదితరులు పాల్కొన్నారు.
బషీరాబాద్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్ గారి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.మునీందర్ రెడ్డి నవంద్గీ 59 వేల రూపాయలు,కాజప్ప నావాంద్గి 44 వేల రూపాయలు,మాణికప్ప మాసంపల్లి 40 వేలు రూపాయలు,రుకాబై భోజ్యానాయక్ తండా 20 వేల రూపాయలు,పకీరప్ప గొట్టిగ ఖుర్దూ 60 వేల రూపాయలు,మాధవి ఎక్మయి 18 వేల రూపాయల మొత్తం 2 లక్షల 41 చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రవీంద్ర సింగ్,బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జయమ్మ,బిఆర్ఎస్ నాయకులు పవన్ ఠాకూర్,బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సునీల్ ప్రసాద్,వెంకట్ రెడ్డి,మాజీ ఎంపిటిసి కాశప్ప,నరసింహులు,అనంతయ్య,భీమ్ రెడ్డి,కొండల్ రెడ్డి,అంజలయ్య,ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.