Type Here to Get Search Results !

Sports Ad

మద్దిశెట్టికి న్యూఢిల్లీ జాతీయ మానవహక్కుల కమిషన్ లో ఊరట In Khammam

 

   మద్దిశెట్టికి న్యూఢిల్లీ జాతీయ మానవహక్కుల కమిషన్ లో ఊరట

- Case no:-149/36/4/2023
- జాతీయ మానవహక్కుల కమిషన్ కి ధన్యవాదములు
- RPI పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు

ఖమ్మం :  ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని మద్దిశెట్టి సామేల్ పై SC.ST కేసు అక్రమంగా పెట్టారని ఎటువంటి విచారణ,ఎటువంటి వివరణ అడగకుండా ఒక్కరోజులోనే SC,ST కేసు నమోదు చేసి పేపర్లో,ఛానల్స్ లో ఇచ్చి పరువు తీశారని ఈ విషయంపై మద్దిశెట్టి సామేల్ జాతీయ మానవహక్కుల కమిషన్ న్యూఢిల్లీ ని ఆశ్రయించటం జరిగింది.విచారించిన కమిషన్ సత్తుపల్లి ACP, సత్తుపల్లి CI, పెనుబల్లి CI, పెనుబల్లి SI, స్థానిక శాసనసభ్యులు మరియు 18మంది మీద విచారణ చేసి నాలుగు వారాలలోపు ఈ 18మందిపై యాక్షన్ తీసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్.ఈ రోజు డైరెక్టర్ జనరల్ పోలీస్ DGP హైదరాబాద్ గారికి, తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ గారికి, ఖమ్మం CP సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసింది.జాతీయ మానవహక్కుల కమిషన్ కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నా మద్దిశెట్టి సామేలు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies