హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర
* మహబూబాద్ మరీయు డోర్నకల్ ఇంచర్జి గా టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం హత్ సే హత్ అభియాన్ జొడో యాత్ర లో భాగంగా టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ మహబూబాద్ మరియు డోర్నకల్ అసెంబ్లీ ఇంచర్జ్ గా నియమిస్తూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉతర్యువులు జారీచేశారు టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించిన టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క బాధ్యత సక్రమముగా నిర్వర్తించి హత్ సే హత్ అభియాన్ జోడో యాత్రను భారీ జన సేకరణతో విజయవంతం చేస్తానని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు.
క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.....
** తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
** కన్నతల్లి లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం
** యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి