ఆర్.కృష్ణయ్య గారిని కలసిన నాయకులు
హైదరాబాద్ : హైదరాబాదులోనే విద్యానగర్లోని బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య R. Krishnaiah గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణం కమిటీలు ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులును ఆర్ కృష్ణయ్య గారు చర్చించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.