నాగేశ్వరరావు గారిని కలిసిన మద్దిశెట్టి సామేలు
- రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ లోని RPI పార్టీ ఆఫీస్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గారిని న్యూఢిల్లీ నుండి వచ్చారని తెలుసుకొని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్పీఐ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు,శొంఠి నాగరాజు గౌడ్,మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.