Type Here to Get Search Results !

Sports Ad

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క MLA Sithakka visited the families of the deceased

 

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

తాడ్వాయి : తాడ్వాయి మండలంలోని విరాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నాలి జయమ్మ నిన్న ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.ఇదే గ్రామానికి చెందిన గుమ్మడి బుచ్చమ్మ మరణించగా వారి కుటుంబాన్ని కాటా పూర్ గ్రామానికి మల్లయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బోల్లు దేవేందర్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్, అర్రెం లచ్చు పటేల్ తాడ్వాయి సర్పంచ్ ఇరుప సునీల్ దొర,నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నర్సింహ స్వామి, రంగా పూర్ సర్పంచ్ ఇరుప అశ్విని సూర్యం,ఎంపీటీసీ ఆనందం,,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడి సతీష్ ఉప సర్పంచ్ మోహన్ రావు గుమ్మడి ముత్తయ్య,పల్నాటి సత్యం,యానాల సిద్ది రెడ్డి ముక్తి రామస్వామి,పులి రవి,కుంజ కృష్ణ,గంట సాయి రెడ్డి, లంజ పెల్లి రాంబాబు,లచ్చి బాబు,ఇందరపు లాలయ్య,తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies