మహాశివరాత్రి ప్రత్యేక పూజలో పాల్కొన్న ఎమ్యెల్యే పైలట్ తండ్రి
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండల పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి బషీరాబాద్ మండల్ జివన్గి గ్రామంలో మహాలింగేశ్వర ఆలయాన్ని మరియు నిలపల్లి గ్రామంలో వెలసిన ఏకాంబరి మల్లికార్జున స్వామి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాము నాయక్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రంగారెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందర్ చెడు రాజుపటేల్,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు అరుణ గోపాల్ రెడ్డి,జీవన్గి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మునీందర్ రెడ్డి, వీరారెడ్డి, మాణిక్ రెడ్డి,పాండు సౌకర్,వెంకట్ రెడ్డి,నర్సిరెడ్డి.
రాజగోపాల్, రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,రాములు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్,మాజీ సర్పంచ్ జయమ్మ,పాండురంగారెడ్డి,గోపాల్ రెడ్డి, నర్సింలు, కో- ఆప్షన్ నెంబర్ అబ్దుల్ రజాక్,ఎస్టీ సెల్ అధ్యక్షులు నరేష్ చౌవాన్,యువజన విభాగమ అధ్యక్షులు తహర్ బాండ్ మరియు కార్యవర్గ సభ్యులు సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు BRS నాయకులు రుక్మారెడ్డి,ముకుంద,రవీందర్ రెడ్డి,వెంకటప్ప,శ్రీనివాస్,హన్మంత్,సూర్య నాయక్,పాండురంగ రెడ్డి,అరుణ గోపాల్ రెడ్డి,నరేందర్ రెడ్డి తదితరులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.