ఏక్మాయి శ్రీనివాస్ కి ఆర్థిక సహాయం అందించిన పట్నం రినిష్ రెడ్డి
బషీరాబాద్ : ఈ రోజు బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ నేపాల్ లో జరిగే T-10 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కు సెలెక్ట్ అయినందుకు అతనికి సన్మానించిన పట్నం రినిష్ రెడ్డి ఈ రోజు తాండూర్ ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ లో పట్నం రినిష్ రెడ్డి అతనికి రూ.5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, మున్సిపల్ కౌన్సిలర్ మణపురం రాము,తాండూర్ మండల జడ్పిటిసి గౌడి మంజుల వెంకటేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ సీనియర్ నాయకులు మాజీ పట్టణ యూత్ అధ్యక్షులు తాండ్ర రాకేష్,శ్రీకాంత్ రెడ్డి,హరీశ్వర్ రెడ్డి,జగదీశ్ రెడ్డి,రాజ్ కుమార్ రెడ్డి,ఇర్ఫాన్, రహెళ్ మీర్జా,సల్మాన్ అజీజ్ రమేష్,తదితరులు పాల్గొన్నారు.