ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు
తాండూర్ : తాండూర్ టౌన్ లోని భారీ ఎత్తున 284 శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి తనయుడు పట్నం రినీష్ రెడ్డి పాల్గొని సేవాలాల్ గారికి పూలమాలవేసి నివాళులర్పించారు.బంజారా సమాజ అభివృద్ధికి,చైతన్యానికి ఎనలేని కృషి చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బంజారా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.పెద్దేములు జడ్పీటీసీ ధర సింగ్ మరియు రాంపూర్ యువకుల గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భుకైలాష్ దేవాలయం ధర్మ కర్త వాసు పవర్ నాయక్,తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్,కౌన్సిలర్ మణపురం రాము,జడ్పీటిసి గౌడి మంజుల వెంకటేష్,నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,హరిశ్వర్ రెడ్డి,మాజీ యూత్ ప్రెసిడెంట్ తాండ్ర రాకేష్,శ్రీకాంత్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,కోట్ల రాజ్ కుమార్ రెడ్డి,సాయి ప్రసాద్,ఇర్ఫాన్,రహెల్ మీర్జా, సల్మాన్,అజీజ్,రమేష్,భాను పవర్,మాడి విక్రమ్ రెడ్డి,మోహన్,సురేష్,కిరణ్,సాయి తేజ, రాంపూర్ తండా యువ నాయకులు, ఎంపిటిసి పరుశురాం,డీలర్ రవి, సురేష్, తులసి రం, శ్రీకాంత్,రామచందర్, రెడ్డ్యాయా నాయక్, పుల్సింగ్, బంద్యా నాయక్, భారీ ఎత్తున బంజారా మహిళలు,యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.